kuppam

Andhra Pradesh

లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం సందర్భంగా కుప్పంలోని దేవస్థానంలో 101 కొబ్బరికాయలు కొట్టిన తెలుగు తమ్ముళ్లు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కావడంతో కుప్పం మునిసిపల్ పరిధిలోని లక్ష్మిపురంలో వెలసిన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయం

Read More