తుఫాన్ ప్రభావంతో పంట పొలాలను నష్టపోయిన రైతులను పరామర్శించిన మంత్రి విడదల రజిని
చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, తూబాడు, బుక్కాపురం గ్రామాలలో తుఫాన్ ప్రభావంతో పంట పొలాలను నష్టపోయిన రైతులను పరామర్శించి పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి
Read More