telangana news

Telangana

Manakondur: మానకొండూర్ మండలం పచ్చునూరు కు చెందిన గోపు ప్రశాంత్ రెడ్డి హత్యకు పాల్పడ్డ నిందితుల అరెస్ట్

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన గోపు ప్రశాంత్ రెడ్డి హత్య గత నెల 28 వ తేదీన జరిగిన విషయం విధితమే.దీనికి గల

Read More
Telangana

నేషనల్ హ్యుమాన్ రైట్స్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ నుండి సహాయ కార్యదర్శి తొలగింపు

నేషనల్ హ్యుమాన్ రైట్స్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ నుండి సహాయ కార్యదర్శి గా కొనసాగుతున్న బయ్యారం గ్రామానికి చెందిన గోనె శ్రీనివాస్ S/O రామచంద్రయ్య

Read More
Telangana

55వ డివిజన్ లో భారత రాష్ట్ర సమితి డివిజన్ అధ్యక్షులు అటికం రవీందర్ జండా ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్రము అవతరించి దశబ్ది కాలం పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలొకి అడుగు పెడ్తున్న తరుణంలో 55వ డివిజన్ భీమారం మెయిన్ రోడ్ దగ్గర BRS పార్టీ

Read More
Telangana

తెలంగాణఉద్యమకారులకుఘనంగాసన్మానంచేసిన కార్పోరేటర్జక్కుల రవీంద్ర యాదవ్

కాజీపేట్ చౌరస్తాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయినిరాజేందర్రెడ్డినాయకత్వంలో తెలంగాణరాష్ట్ర ఆవిర్భవదినోత్సవవేడుకలలో భాగంగా కాజీపేట చౌరస్తాలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి, తెలంగాణ తల్లి సోనియా గాంధీ చిత్రపటానికి

Read More
Telangana

జాతీయ జెండా ఆవిష్కరించిన 56వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొంక హరిబాబు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఈ రోజు 56 వ డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు శ్రీ కొంకా హరిబాబు అద్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి,

Read More
Telangana

విద్యాతో పాటు యువకులు చెడు మార్గమున వెళ్లకుండా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి -సిఐ సదన్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ సూచనల మేరకు ఎస్ఐ శేఖర్ రెడ్డి నేతృత్వంలో

Read More
Telangana

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అందించడమే లక్ష్యం -లక్ష విద్యాసంస్థల అధినేత ముస్తాక్ అలీ

లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ నూతన ఐదవ బ్రాంచి ప్రారంభం ప్రముఖ సీనియర్ స్పేస్ సైటింప్ట్ ఇస్రో డాక్టర్. టీ.షీ. శశికుమార్ కరీంనగర్ లోని రిజ్వీచమాన్ లో లక్షి

Read More
Telangana

శ్యామల చెరువును మింగడానికి ప్రయత్నిస్తున్నారు

—-ప్రభుత్వం మారినా మారని నాయకుల తీరు —–గతంలో బిఆర్ఎస్ లో ఉన్న నాయకులే —-ఇప్పుడు అధికార పార్టీలోకి వచ్చి మళ్ళీ అధికారపార్టీ వాళ్లను కలుపుకొని కబ్జాకు ప్రయత్నం

Read More
Telangana

బాధిత కుటుంబానికి అండగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 27 వ వార్డ్ కి చెందిన పామోజు గురుమూర్తి అనారోగ్యం తో బాధపడుతూ హైదరబాద్ లోని నిమ్స్ హాస్పిటల్* లో చేరారు.

Read More
Telangana

తడిచిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కల్లాలలోని తడిసిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వమే

Read More